జనగామ జిల్లాలో కొందరు బ్రోకర్లు అక్రమ దందాలు నడుపుతూ, తమ పనులు జరగనప్పుడు జిల్లా కలెక్టర్పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు KVNL రెడ్డి ఆరోపించారు. జనగామ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
