
జనగామ జ్యల్లా కేంద్రాన్యక్య చెంద్యన ప్రభుత్వ upadాధ్యాయుడు పొట్లబత్త్యన్య భాస్కర్ (50) గుండెపోటుతో మంగళవారం ఆసుపత్ర్యలో చ్యక్యత్స పొందుతూ మృత్య చెందారు. ఆయన మృత్యతో జ్యల్లాలో వ్యషాదఛాయలు అలుముకున్నాయ్య.

జనగామ జ్యల్లా కేంద్రాన్యక్య చెంద్యన ప్రభుత్వ upadాధ్యాయుడు పొట్లబత్త్యన్య భాస్కర్ (50) గుండెపోటుతో మంగళవారం ఆసుపత్ర్యలో చ్యక్యత్స పొందుతూ మృత్య చెందారు. ఆయన మృత్యతో జ్యల్లాలో వ్యషాదఛాయలు అలుముకున్నాయ్య.

నర్మెట్ట మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ వన్ లో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.

నర్మేట మండలంలోని కళాశాలలో యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (యూఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నాయకులు ఆరా తీసి, వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల కొరత, తాగునీటి సమస్య, తరగతి గదుల కొరత, ల్యాబ్లు, గ్రంథాలయాల అభివృద్ధి, బస్సు సౌకర్యం, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, అధ్యాపకుల కొరత వంటి అనేక సమస్యలను విద్యార్థులు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.

జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్ స్వాతి తీరుపై గండి రామవరం గ్రామ సర్పంచ్ చెవుల కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు సమస్యపై చర్చించడానికి వెళ్లిన తనను, వార్డు సభ్యులను మేనేజర్ నిలబెట్టి మాట్లాడటం, కనీస మర్యాద ఇవ్వకపోవడం సరికాదని ఆయన మండిపడ్డారు.

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 326 దరఖాస్తులను స్వీకరించారు.

నర్మెట మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రెగ్యూలర్ హెచ్ఎం, పీడీలు డిప్యూటేషన్ పై హన్మకొండలోని గిరిజనశాఖ కోచింగ్ సెంటర్లో కొనసాగుతున్న వారి ఆక్రమ డిప్యూటేషన్ ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు లకావత్ చిరంజీవి సోమవారం జిల్లా కేంద్రంలోని గ్రీవెన్స్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ కాలనీలో శనివారం రాత్రి భార్యను భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.

పెండింగ్లో ఉన్న ఫీజు, రియింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేవైయం నాయకుడు పులి కపిల్ఆదిత్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

నర్మెట మండలంలో వార్డు మెంబర్ల మండల ఇంచార్జిగా మచ్చుపహాడ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు గుండెటి రాంచందర్ శనివారం ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు సభ్యుల హక్కుల కోసం పోరాడుతామని, ప్రజలకు జవాబుదారీగా ఉంటామని తెలిపారు.

నర్మెట మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో 'ఫీజుల బకాయి.. బిజెపి లడాయి' కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ బకాయిలు సుమారు రూ. 15,000 కోట్లుగా ఉన్నాయి.

వెల్దండ గ్రామ పంచాయతీలో సుమారు 30 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసి, అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందిన గొల్కొండ మల్లయ్య(55) కుటుంబానికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అండగా నిలిచారు. పలువురు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఐదు రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించారు. ఆయన మరణవార్తను యశోద ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు.

తొల ఏకశ ప పుసకచుకొ తుమల పుణయకషేత భకతులతో కటకటలడుతో. శీ ెకటేశ సమ శీససులు పొేుకు ేల మ భకతులు తలచచు. తెలలుజము ుచే భకతులు సమ శ కోస తుమల పుణయకషేతక పోటెతతు. ీ కణగ స శక సుము 24 గటల సమయ పడుతు లయ అధకులు తెలపు.

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్ను నర్మెట్ట మండలంలో ఆవిష్కరించారు. పెండింగ్ డిఎలు, పిఆర్సి అమలు చేయాలని సంఘం డిమాండ్ చేస్తోంది.

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుషాపుర్ గ్రామంలోని బంజరుపల్లి వార్డులో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ మోసీన్, ఎస్సై శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామసభలు ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికలని తహసీల్దార్ మోసీన్ పేర్కొన్నారు.

జనగామ జిల్లా నర్మెట్ట మండల వ్యవసాయ అధికారి బుర్ర మమత, ఏ.ఈ.ఓ శ్రీ జగదీష్తో కలిసి నర్మెట్టలోని ఎం.ఎస్.ఆర్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మరియు విత్తనాల దుకాణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా దుకాణంలోని బిల్ పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.

నిరసనలో కాంగ్రెస్అధినేతరాహుల్గాంధీఅరెస్టుకునునిరసిస్తూనర్మెట్టమండలకేంద్రంలోకాంగ్రెస్నాయకులుగురువారంధర్నానిర్వహించారు.మండలఅధ్యక్షుడురావులబిక్షపతిఆధ్వర్యంలోజరిగినఈనిరసనకార్యక్రమంలోముఖ్యఅతిధులుగాకొమురవెల్లిదేవస్థానంచైర్మన్గంగంనర్సింహారెడ్డి,సర్పంచ్లఫోరమ్జిల్లాఅధ్యక్షులుగోపగోనిశ్రీధర్పాల్గొన్నారు.

నర్మెట మండలంలోని గండిరామవరం (మల్లన్నగండి) రిజర్వాయర్లో మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రిజర్వాయర్ బ్యాక్వాటర్ ఒడ్డున మొసలిని గుర్తించిన స్థానికులు, దాని ఫోటోలు, వీడియోలు తీశారు. ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనగామ జిల్లా సర్పంచుల సంఘం నూతన అధ్యక్షుడిగా నర్మెట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని పంచాయతీ రాజ్ చాంబర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.

తెలంణ్జల,కొమెల్లిభక్తలసెల్థంఈనెలతెలదీనకొమెల్లిైల్ెలస్టెలషన్నకెలంద్మంత్ి్యలకిషన్ెడ్డి్ంభించనన్ననిబిజెిజిల్లఅధ్యక్షడసౌడమెలష్తెలి.న్మెట్టమండలకెలంద్ంలుయదసంఘంఅధ్యక్షలకన్నెబుయినట్టయ్యనఆహ్నించినసంద్భంఆయనఈిషయలెల్లడించ.